విజయనగరంః బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండల రైతులు వైయస్ జగన్కు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. దివంగత మహానేత వైయస్ఆర్ హయాంలో పెద్దగెడ్డ జలాశయం ప్రారంభించారని, ఈ ప్రాజెక్టు విస్తరణ జరిగితే బాడంగి మండలానికి అదనపు ఆయకట్టు ద్వారా నీరు వస్తుందని రైతులు అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగున్నర సంవత్సరాలు అయినప్పటికి బొబ్బిలి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RN7hDD
via IFTTT October 15, 2018 at 08:12PM
No comments:
Post a Comment