మాజీ రాష్ట్ర పతి ఎపిజె అబ్దుల్ కలాం జయంతిని వైయస్ ఆర్ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీకాంత రెడ్డి , కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత దేశాన్ని ప్రచండ శక్తిగా చూడాలనుకున్న కలాం ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు మనమిచ్చే ఘన మైన నివాళి అన్నారు. కర్మయోగి,నిష్కళంక ఋషి, భరతమాత
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CgQKlQ
via IFTTT October 15, 2018 at 08:20PM
No comments:
Post a Comment