స్వార్థ రాజకీయాలతో రాష్ట్రానికి తీవ్ర ద్రోహం..ప్రత్యేకహోదాపై చిత్తశుద్ధితో పోరాటాలు చేసింది వైయస్ఆర్సీపీనే...వైయస్ఆర్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డిస్వార్థ రాజకీయాల కోసం టీడీపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత,మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. విజయవాడ వైయస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, యనమల మా పదవులు త్యాగం గురించి మాట్లాడితే అశ్చర్యం కలుగుతుందన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QHn3OQ
via IFTTT October 11, 2018 at 09:10PM
No comments:
Post a Comment