15వ ఆర్థిక సంఘాన్ని వైయస్ఆర్సీపీ నేతలు ఉమ్మారెడ్డి, డీఎస్ కృష్ణ కలిశారు. ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వలేదని 15వ ఆర్థిక సంఘాన్ని అడిగామన్నారు. ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పామని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రత్యేకహోదా కోసం సిఫారసు చేయమని ఆర్థిక సంఘాని కోరినట్లు తెలిపారు. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని కోరామన్నారు. స్థానిక సంస్థల
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CE405a
via IFTTT October 11, 2018 at 11:14PM
No comments:
Post a Comment