3 October 2018

న్యాయం జరిపించాడన్నా.. https://ift.tt/2OvCqMN

విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో విశాఖ జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి కుటుంబీకులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ గోడు వినిపించుకున్నారు. ఎమ్మెల్యే పోతుల రామారావు తమ కుటుంబీకులపై బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఎమ్మెల్యే వాహనం ఢీకొని తమ అక్క,బావ చనిపోయారని రామచంద్రారెడ్డి వాపోయారు. డ్రైవర్‌పై పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OvCqMN
via IFTTT October 03, 2018 at 06:14PM

No comments:

Post a Comment