3 October 2018

యువనేస్తం పేరుతో పచ్చిమోసం https://ift.tt/2NjjtYZ

నాలుగేళ్లలో ఉద్యోగాల భర్తీని గాలికొదిలేశారు..వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డివిజయనగరంః యువనేస్తం పేరుతో చంద్రబాబు మరోసారి యువతను మోసం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. నిరుద్యోగులు 42 లక్షలు దరఖాస్తు చేస్తే చంద్రబాబు తనయుడు లోకేశ్‌ పది లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని అనడం దారుణమన్నారు.10 లక్షలకు గాను కేవలం 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NjjtYZ
via IFTTT October 03, 2018 at 06:13PM

No comments:

Post a Comment