తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసోకోవడంలోనూ, తుఫాను తీరం దాటిన తరువాత సహాయ కార్యక్రమాల్లోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైయస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, కళావతిలు తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు కేవలం ప్రచారం కోసమే తప్ప క్షేత్ర స్థాయి పనుల పట్ల చిత్తశుద్ధి లేదని వారు ధ్వజమెత్తారు. గురువారం రాత్రి పొద్దుపోయాక వీరు ఒక సంయుక్త
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Okycsk
via IFTTT October 12, 2018 at 05:11AM
No comments:
Post a Comment