12 October 2018

తుఫాను బాధిత ప్రాంతాల్లో వైయస్ ఆర్ కాంగ్రెస్ పర్యటన https://ift.tt/2EgLhhu

శ్రీకాకుళం:  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోలని తిత్లీ తుఫాన ప్రభావిత ప్రాంతాల్లో, వైయస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు నేడు రేపు పర్యటించనున్నారు. శుక్రవారం నాడు ఇఛ్చాపురం, పలాస నియోజకవర్గంలోని తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాద రావు తెలిపారు. శనివారం నాడు నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లోని తుఫాన బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో బాధితులకు అండగా నిలబడటంతోపాటు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2EgLhhu
via IFTTT October 12, 2018 at 02:04PM

No comments:

Post a Comment