289వ రోజు పాదయాత్ర డైరీ ఇప్పటివరకు నడచిన దూరం: 3,175.5 కి.మీ.20–10–2018, శనివారం పారాది, విజయనగరం జిల్లా ఈ రోజంతా బొబ్బిలి పట్టణం, మండల పరిధిలో పాదయాత్ర సాగింది. ఎక్కడా ఇసుమంతైనా అభివృద్ధి కనిపించలేదు. అడుగడుగునా సమస్యల తోరణాలే.. ఈ రోజు కూడా జూట్మిల్లు కష్టాలు వినిపించాయి. భవానీ అనే సోదరి.. పక్షవాతంతో బాధపడుతున్న తన తల్లిని తీసుకొచ్చి కలిసింది. జూట్మిల్లు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NQcK9v
via IFTTT October 21, 2018 at 03:05PM
No comments:
Post a Comment