21 October 2018

15 రోజుల్లో తుపాను బాధిత ప్రాంతాలకు వైయ‌స్ జగన్‌ https://ift.tt/2OE6Mhd

విజ‌య‌న‌గ‌రం: ఉద్దానం సహా తుపాను సంభవించిన అన్ని ప్రాంతాల్లో పర్యటించి బాధితులను కలుస్తానని వైయ‌స్‌ జగన్‌ భరోసా ఇచ్చారని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ధర్మాన ప్ర‌సాద‌రావు తెలిపారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో తుపాను పీడిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత పర్యటిస్తూనే ఉన్నారని వివరించారు. ‘తిత్లీ తుపాను వల్ల రూ.3435 కోట్ల నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OE6Mhd
via IFTTT October 21, 2018 at 03:09PM

No comments:

Post a Comment