4 October 2018

జననేత వచ్చారు.. ఆనందం నింపారు.. https://ift.tt/2DY3ccK

విజయనగరంః ఇటీవల ప్రమాదంలో గాయపడిన విజయనగరం జిల్లా మెుయిదాకు చెందిన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త వెంకటరమణను వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర చేస్తూ మార్గ మధ్యలో వెంకటరమణ దగ్గరకు ప్రత్యేకంగా వెళ్లి మరీ పలకరించారు. ప్రమాదం ఎలా జరిగింది, ఆరోగ్య పరిస్థితి గురించి ఈ సందర్బంగా వాకబు చేశారు. తనను చూడటానికి ప్రత్యేకంగా వచ్చిన  వైయస్‌ జగన్‌ను చూసి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DY3ccK
via IFTTT October 04, 2018 at 06:07PM

No comments:

Post a Comment