4 October 2018

టీడీపీ పాలనలో అభివృద్ధి తిరోగమనం.. https://ift.tt/2DXz0OP

వెనుకబడిన జిల్లాలను అభివృద్ధిపథంలోకి నడిపిన ఘనత దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డిదే అని వైయస్‌ఆర్‌సీపీ  నాయకురాలు రెడ్డి శాంతి అన్నారు.నాలుగున్నర ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలను మరింత వెనక్కు నెట్టిందని విమర్శించారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, వెనుకబడిన జిల్లాలు ప్రగతిమార్గంలో దూసుకుపోతాయన్నారు. విద్య, వైద్య,మౌలిక రంగాలు సమస్యల వలయంలో చిక్కుకుని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DXz0OP
via IFTTT October 04, 2018 at 05:24PM

No comments:

Post a Comment