ప్రతిపక్షనేత, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 287వ రోజు బొబ్బిలి నియోజకవర్గంలో కొనసాగుతుంది. బాడంగి మండలం లక్ష్మీపురం క్రాస్ నుంచి ప్రారంభమై , ముగద, చిన్న భీమవరం క్రాస్, పెద్ద భీమవరం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2P02RdX
via IFTTT October 16, 2018 at 04:44AM
No comments:
Post a Comment