15 October 2018

287 వ రోజు నాటి పాదయాత్ర షెడ్యుల్ https://ift.tt/2P02RdX

ప్రతిపక్షనేత, వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి  చేపట్టిన  ప్రజా సంకల్పయాత్ర  287వ రోజు బొబ్బిలి నియోజకవర్గంలో కొనసాగుతుంది.  బాడంగి మండలం లక్ష్మీపురం క్రాస్‌ నుంచి ప్రారంభమై , ముగద, చిన్న భీమవరం క్రాస్‌, పెద్ద భీమవరం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2P02RdX
via IFTTT October 16, 2018 at 04:44AM

No comments:

Post a Comment