16 October 2018

దమ్ముంటే సిబిఐ విచారణకు సిద్ధంకండి https://ift.tt/2Eq0ZqK

నెల్లూరుః గత ఎన్నికల్లో బూటకపు వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని  వైయస్‌ఆర్‌సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి మండిపడ్డారు. నేనొక్కడినే నిజాయతీ పరుడిననే విధంగా చంద్రబాబు  ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. దమ్ముంటే ఈ నాలుగేన్నర ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలపై సిబిఐ విచారణకు చంద్రబాబు సిద్ధం కావాలని సవాల్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Eq0ZqK
via IFTTT October 16, 2018 at 04:21PM

No comments:

Post a Comment