4 October 2018

200 యువకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక https://ift.tt/2zR1eqt

నెల్లూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులై పలువురు వివిధ పార్టీల నాయకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారు. జననేత ప్రకటించిన నవరత్నాలతో మేలు జరుగుతుందని భావించి ఆయా పార్టీల నాయకులు వైయస్‌ఆర్‌సీపీలోకి క్యూ కడుతున్నారు. తాజాగా నెల్లూరు నగరంలో 200 మంది యువకులు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zR1eqt
via IFTTT October 04, 2018 at 08:45PM

No comments:

Post a Comment