7 October 2018

నియోజకవర్గానికి రూ.20 కోట్లు..అవినీతి సోమ్ముతో గెలవడానికి టీడీపీ ప్రణాళిక https://ift.tt/2pGdiVB

విజయవాడః రాజకీయంగా టార్గెట్‌ చేయడానికే ఐటి దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు బాహాటంగా విమర్శలు చేయడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి   అన్నారు. ఐటి దాడులపై ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఐటి అధికారులకు  బందోబస్తు ఇవ్వకూడదని చంద్రబాబు  చెప్పడం ఎల్లో మీడియాలోనే వచ్చిందని ఇలాంటి విపరీత ధోరణులు చూస్తున్నపుడు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? రాచరిక

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2pGdiVB
via IFTTT October 07, 2018 at 07:16PM

No comments:

Post a Comment