5 October 2018

స్పీకర్ కోడెలకు నోటీసులు https://ift.tt/2zSt6KN

నిన్న చంద్రబాబు ఇవాళ కోడెల...కోర్టు తాఖీదులందుకోవడంలో టిడిపి నేతలు అధ్యక్షుడితో పోటీ పడుతున్నట్టున్నారు. ఎన్నికల్లో 11 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఒప్పుకున్నారు స్పీకర్ కోడెల శివప్రసాద్. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అధికంగా ఖర్చు చేయడమే కాదు, ఆ విషయాన్ని పబ్లిక్ గా చెప్పిన కోడెలపై చర్యలు తీసుకోవాలంటూ సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zSt6KN
via IFTTT October 05, 2018 at 06:48PM

No comments:

Post a Comment