3 October 2018

లక్ష్మీదేవిపేటలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర https://ift.tt/2zOrOR7

విజయనగరం: వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో కొనసాగుతోంది. 277వ రోజు మధ్యాహ్న భోజన విరామం అనంతరం పాదయాత్ర పునఃప్రారంభం కాగా లక్ష్మీదేవిపేటలో కొనసాగుతోంది. స్థానికులు తమ సమస్యలను వైయస్‌ జగన్‌కు వివరిస్తున్నారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zOrOR7
via IFTTT October 03, 2018 at 09:53PM

No comments:

Post a Comment