3 October 2018

మీ కమీషన్ల కక్కుర్తితో వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోతుండటం వాస్తవం కాదా? https://ift.tt/2y9bbgS

02–10–2018, మంగళవారం కొండవెలగాడ, విజయనగరం జిల్లా ఇవాళ ఇద్దరు మహనీయులు.. మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రిల జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించాను. వారి స్ఫూర్తి తరతరాలకు వెలుగుబాటే. విజయనగరం మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు కలిశారు. తమ బతుకుల్ని రోడ్డున పడేసే కుయుక్తులు పన్నుతోందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది కుటుంబాలు ఆధారపడ్డ పారిశుద్ధ్య సేవలను ప్రైవేటుపరం చేసి,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2y9bbgS
via IFTTT October 03, 2018 at 03:02PM

No comments:

Post a Comment