4 October 2018

అవినీతి పాలన అతి త్వ‌ర‌లోనే అంతం.. https://ift.tt/2y1uj15

రాజన్న రాజ్యం కోసం ప్రజల ఎదురుచూపులు...వైయస్‌ఆర్‌సీపీ నేత బెల్లాన చంద్రశేఖర్‌విజయనగరంః చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చలేకపోయారని  వైయస్‌ఆర్‌సీపీ విజయనగరం నియోజకవర్గం పార్లమెంటరీ అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్‌ ఆరోపించారు. తమ నిజయోజకవర్గంలో జ్యూట్‌ మిల్లు సమస్య ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మళ్లీ రాజన్నరాజ్యం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.  జూట్‌మిల్లుకు 100 ఎకరాల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2y1uj15
via IFTTT October 04, 2018 at 11:06PM

2 comments:

  1. ఏం రాజకీయాల గోలండీ ప్రతిరోజూను? నిత్యం మీరిలా ఒకటే డప్పువేసుకోవటమా అని!
    'అవినీతి పాలన అతి త్వ‌ర‌లోనే అంతం' అంటారేం, అదేదో ఆ 'మహామేత'తోనే అంతం ఐనదిగా?

    ReplyDelete
    Replies
    1. YSR Congress Party రాజకీయాలు కాక రామాయణం మాట్లాతుందా ఏమిటీ.. మీరు మరీనూ..

      Delete