4 October 2018

ముగిసిన వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి దీక్షలు https://ift.tt/2y0UmW6

ఏపీవ్యాప్తంగా తలపెట్టిన  వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేతల 48 గంటల దీక్షలు ముగిశాయి వైయస్‌ఆర్‌ జిల్లాలో విద్యార్థి నేతలకు ఎమ్మెల్యేలు, మేయర్‌  నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.  ఖాళీగా ఉన్న 2.12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగ యువత జీవితాలు, ఆకాంక్షలపై చంద్రబాబు సర్కార్‌పై నీళ్లు చల్లిందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు అన్నారు.  తూర్పుగోదావరి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2y0UmW6
via IFTTT October 04, 2018 at 06:42PM

No comments:

Post a Comment