4 October 2018

ధ‌ర్మానకు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని హైకోర్టు ఆదేశం https://ift.tt/2xZRw3Q

శ్రీ‌కాకుళం:  వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవ‌ల అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే సోముల‌ను మావోయిస్టులు హ‌త్య చేయ‌డంతో త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ధ‌ర్మాన హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xZRw3Q
via IFTTT October 04, 2018 at 03:41PM

No comments:

Post a Comment