3 October 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన జరజావుపేట పోరాట ప్రతినిధులు https://ift.tt/2ug1YSP

జరజావుపేటను గ్రామపంచాయతీగా చేయాలని వినతివిజయనగరంః వైయస్‌ జగన్‌ను జరజావుపేట గ్రామ పంచాయతీ పోరాట ప్రతినిధులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమ గ్రామాన్ని నెల్లిమర్ల నగర పంచాయతీ నుంచి విముక్తి కల్పించాలని కోరారు.. చంద్రబాబు ఎన్నికల్లో గ్రామపంచాయతీగా చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. .ఐదేళ్లుగా ప్రజాప్రతినిధులు లేక గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. అధికారంలోకి వచ్చిన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ug1YSP
via IFTTT October 03, 2018 at 06:01PM

No comments:

Post a Comment