14 October 2018

వైయ‌స్ జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే తాడ్డి https://ift.tt/2QRroPG

ప్రజాసంకల్పయాత్ర బృందం: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత  జగన్‌మోహన్‌రెడ్డిని గజ పతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసప్పలనాయుడు కలిశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జిల్లాలోని గజపతినగరం పట్టణ శివారున శిబిరం వద్ద శనివారం ఉదయం జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తాడ్డి సన్యాసప్పలనాయుడును ఆరోగ్యం ఎలా ఉందంటూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. దివంగత మహానేత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పటి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QRroPG
via IFTTT October 15, 2018 at 01:05AM

No comments:

Post a Comment