విజయనగరంః బొబ్బిలి నియోజకవర్గంలో హామీలు ఇవ్వడం తప్ప ఏ ఒక్క పనిచేసినా దాఖలాలు లేవని వైయస్ఆర్సీపీ నేత వెంకట చిన పుల్లారావు అన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్య సాగునీరు అని, వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలన్నారు. వైయస్ఆర్సీపీ పార్టీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళి మంత్రి అయిన సుజయకృష్ణ రంగారావు ఏదో సాధిస్తాడని ప్రజలు భావించారని కాని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QNNMt9
via IFTTT October 15, 2018 at 06:06PM
No comments:
Post a Comment