15 October 2018

తిత్లీ బాధితులను ఆదుకోవడంలో బాబు విఫలం https://ift.tt/2pR3RTo

ప్రచార అర్భాటమే తప్ప..సాయం ఏది..వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి విజయనగరంః  తిత్లీ తుపాన్‌ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబువి ప్రచార ఆర్భాటాలు మాత్రమే అని దుయ్యబట్టారు. బాధిత ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోయిన ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. తూతూ మంత్రంగా ప్రకటనలు ఇస్తూ కంటితుడుపు చర్యలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2pR3RTo
via IFTTT October 15, 2018 at 05:12PM

No comments:

Post a Comment