4 October 2018

ఎంవీవీఎస్‌ మూర్తి మృతిపై వైయస్‌ జగన్‌ సంతాపం https://ift.tt/2OzNnwN

విజయనగరం: ఎమ్మెల్సీ, గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్‌ మూర్తి మృతి పట్ల వైయస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మూర్తి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ, గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి కన్నుమూశారు. ఈనెల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OzNnwN
via IFTTT October 04, 2018 at 07:17PM

No comments:

Post a Comment