3 October 2018

వేతనాలు పెంచకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్నా.. https://ift.tt/2ljiTiv

వైయస్‌ జగన్‌కు వినతించిన ఏఎన్‌ఎంలువిజయనగరంః విజయనగరం జిల్లా ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి ఏఎన్‌ఎంలు  తమ సమస్యలు విన్నవించుకున్నారు. రాష్ట్రంలో 7 వేలకు పైగా ఏఎన్‌ఎంలు పనిచేస్తున్నారని, వేతనాలు పెంచకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.  సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంలేదన్నారు. సుమారు 11 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నా రెగ్యులర్‌ చేయడం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ljiTiv
via IFTTT October 03, 2018 at 11:37PM

No comments:

Post a Comment