విజయవాడః విజయవాడ రూరల్ గొల్లపూడి గ్రామంలో వైయస్ఆర్సీపీ కార్యాలయానికి శంకుస్థాపన జరిగింది. తెల్లవారుజామున 4.45 నిముషాలకు మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2J6FxFW
via IFTTT October 20, 2018 at 06:33PM
No comments:
Post a Comment