17 October 2018

సాయం అడిగితే కేసులు పెడతారా..? https://ift.tt/2ErM1QW

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు రోడ్‌షో..వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త అప్పలాచారి ధ్వజంశ్రీకాకుళంః సాయం అడిగితే యువకులపై కేసులు పెట్టి టీడీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని  పలాస వైయస్‌ఆర్‌సీపీ నేత అప్పలాచారి మండిపడ్డారు.  తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సాయం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రకటించిన జీడి,మామిడి పరిహారం కూడా సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ErM1QW
via IFTTT October 17, 2018 at 08:09PM

No comments:

Post a Comment