వైయస్ జగన్ను సీఎం చేసేందుకు కష్టపడతాంఈ చంద్రబాబు పాలన మాకొద్దువిజయనగరం: మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోలేదని, ఆయన రూపంలో వైయస్ జగన్ వచ్చాడని గుర్ల మండలం భూపాలపురం గ్రామానికి చెందిన ఓ మహిళ అన్నారు. ఆనందపురం వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 3100 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Cu5UW1
via IFTTT October 08, 2018 at 09:28PM
No comments:
Post a Comment