6 October 2018

టీడీపీ వెన్నులో ‘ఐటీ’ వణుకు https://ift.tt/2Cs0pqR

 నెల్లూరు: రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నేతలంతా ఐటీదాడులంటేనే బెంబేలెత్తిపోతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. అవినీతి, అక్రమంగా అర్జించిన సొమ్ము బయటకు వస్తుందని భయపడుతున్నారన్నారు. నెల్లూరులో అనిల్‌కుమార్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ అధికారులు పోలీసు రక్షణ ఇవ్వాలని చెప్పడం చూస్తూ టీడీపీ నాయకులు ఎంత భయపడుతున్నారో అర్థం అవుతుందన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Cs0pqR
via IFTTT October 06, 2018 at 09:29PM

No comments:

Post a Comment