15 October 2018

బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర https://ift.tt/2CcVMjr

విజ‌య‌న‌గ‌రంః ఏపీ ప్ర‌తిప‌క్ష నేత  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 286వ రోజు సోమవారం ఉదయం ఎస్‌. బూర్జవలస శివారు నుంచి ప్రారంభమైంది. ఆయన వెంట నడిచేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జననేత పాదయాత్ర సాగిస్తున్నారు. అడుగడునా సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CcVMjr
via IFTTT October 15, 2018 at 05:24PM

No comments:

Post a Comment