6 October 2018

స్మార్ట్‌సిటీ చేస్తానని మురికికూపంగా మార్చేశారు... https://ift.tt/2C1nj7t

విజయనగరం అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలివైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామివిజయనగరంః ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని వైయస్‌ఆర్‌సీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.  స్మార్ట్‌ సిటీగా చేస్తానని మురికి కూపంగా మార్చేశారని దుయ్యబట్టారు. డెంగ్యూ విషజ్వరాలు విజృంభించినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తూర్పారబట్టారు. జగన్‌ పాదయాత్రలో టీడీపీ చీప్‌ పాలిటిక్స్‌ చేస్తోందన్నారు. నాలుగేళ్లలో విజయనగరం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2C1nj7t
via IFTTT October 06, 2018 at 06:57PM

No comments:

Post a Comment