సభాస్థలికి తరలివస్తున్న ప్రజలు...మండల కేంద్రంలో వైయస్ఆర్సీపీ జెండాలు రెపరెపలువిజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంలో మరికొద్ది సేపట్లో వైయస్ జగన్ బహిరంగ సభ జరుగనుంది. వేలాది మంది ప్రజలు బహిరంగ సభకు తరలివస్తున్నారు. వైయస్ జగన్ భారీ ప్లెక్సీలు, కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే తమ సమస్యలను పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BYlpUZ
via IFTTT October 07, 2018 at 08:56PM
No comments:
Post a Comment