11 October 2018

వైయస్‌ఆర్‌సీపీలోకి మాజీ సర్పంచ్‌ సహా 90 మంది కార్యకర్తలు చేరిక.. https://ift.tt/2CDIQnL

విశాఖఃజిల్లాలో వైయస్‌ఆర్‌సీపీలోకి భారీఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా రాంబిల్లి మండలం కుమ్మరాపల్లిలో వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ యూవీ రమణమూర్తి సమక్షంలో మండల కన్వీనర్‌ ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌సీపీలోకి  మాజీ సర్పంచ్‌ తేటకల సత్యనారాయణ, మాజీ ఉపసర్పంచ్‌ సేనాపతి మూలరాజు సహా 90 మంది కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CDIQnL
via IFTTT October 11, 2018 at 04:31PM

No comments:

Post a Comment