5 October 2018

500 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక https://ift.tt/2PelNST

చిత్తూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. పలమనేరు పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. పలమనేరు నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వెంకటేగౌడ ఆధ్వర్యంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PelNST
via IFTTT October 05, 2018 at 06:06PM

No comments:

Post a Comment