6 October 2018

వైయస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ నుంచి 50 కుటుంబాలు చేరిక https://ift.tt/2PcQZC9

శ్రీకాకుళంః జననేత వైయస్‌ జగన్‌ ఆశయాలు,పార్టీ  సిద్ధాంతాల పట్ల  నమ్మకంతో వైయస్‌ఆర్‌సీపీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. తాజాగా జి.సిగడాం మండలం దవళపేటలో టీడీపీ నుంచి 50 కుటుంబాలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. ఎచ్చెర్ల వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్‌ సమక్షంలో వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర్రానికి మంచి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PcQZC9
via IFTTT October 06, 2018 at 05:39PM

No comments:

Post a Comment