3 October 2018

జీవో 343 రద్దు చేయాలి https://ift.tt/2Ozdxje

- వైయస్‌ జగన్‌ను కలిసిన మత్స్యకారులు, మానవ హక్కుల సభ్యులువిజయనగరంః వైయస్‌ జగన్‌ను కలిసిన మైదాన ప్రాంత మత్స్యకారులు తమ సమస్యలు చెప్పుకున్నారు.  జీవో 343 రద్దు చేయాలని  మత్స్యకారులు కోరారు.  చేపల చెరువుల్ల మత్స్యసంపద నష్టపోతే పరిహారం ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశారు.  చేపల చెరువులను పంచాయతీ, మున్సిపాలిటీ పరిధి నుంచి తప్పించాలని వినతించారు. అలాగే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ozdxje
via IFTTT October 03, 2018 at 06:47PM

No comments:

Post a Comment