14 October 2018

ప్రారంభమైన 285 వ రోజు నాటి పాదాయాత్ర https://ift.tt/2EhwV0t

గజపతినగరం: జననేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన  ప్రజాసంకల్పయాత్ర 285వ రోజు ఆదివారం ఉదయం గజపతినగరం నియోజకవర్గం కోమటి పల్లి నుంచి ప్రారంభమైంది. నేటి పాదయాత్ర నియోజకవర్గంలోని తాడెందొరవలస క్రాస్‌, కుంటినవలస క్రాస్‌, మరడాం, షికారుగంజి క్రాస్‌, కె. కొత్తవల క్రాస్‌ మీదుగా ఎస్‌ బూర్జవలస వరకు సాగనుంది. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2EhwV0t
via IFTTT October 14, 2018 at 06:51PM

No comments:

Post a Comment