4 October 2018

278వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2Paiige

 విజయనగరం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 278వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం నెల్లిమర్ల మొయిదా జంక్షన్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి మొయిదా క్రాస్‌ మీదుగా మూల స్టేషన్‌ వరకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Paiige
via IFTTT October 04, 2018 at 03:22PM

No comments:

Post a Comment