హైదరాబాద్) ఒక విషయానికి కట్టుబడితే
దాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్లటం మంచి పరిణామం. ఇప్పడు అటువంటి విషయాల మీద
అందరి ద్రష్టి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‑కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకూ వైఎస్ఆర్
సీపీ పోరాటం కొనసాగుతుందని నిర్దారించారు. బుధవారం
విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ నుంచి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకూ నిరసన
మార్చ్ జరుగుతుందన్నారు. ఈ నిరసన మార్చ్‑లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు
పాల్గొంటారు. దీంతో పాటు వచ్చే పది రోజులకు
కార్యాచరణ రూపొందించుకొన్నారు.
*ఈనెల 17 నుంచి 21 వరకూ అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు
* 18న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు
*19న నియోజకవర్గ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు
*20వ తేదీ సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ
*21న బస్సు డిపోల ముందు ధర్నాలు
No comments:
Post a Comment