30 January 2018

ఊటూకూరుకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

నెల్లూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్దిసేప‌టి క్రిత‌మే ఊటూకూరు గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం వైయ‌స్ జ‌గ‌న్ మ‌హిళ‌ల‌తో మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు.

No comments:

Post a Comment