31 October 2017

వైయస్సార్సీపీలో చేరిన 500మంది విద్యార్థులు

వైయస్ఆర్ జిల్లాః రాజంపేటలో వైయస్సార్సీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి.  500మంది విద్యార్థులు వైయస్సార్సీపీలో చేరారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసులు రెడ్డి, స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రెహ్మతుల్లా వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

No comments:

Post a Comment