31 October 2017

గృహనిర్మాణాలపై సమాధానం దాటవేసిన మంత్రి..రాచమల్లు నిరసన

వైయస్ఆర్ జిల్లాః జడ్పీ సమావేశంలో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి , మంత్రి సోమిరెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.   రాచమల్లు మంత్రిని గృహనిర్మాణాలపై నిలదీయగా నీళ్లు నమిలారు.  పేదలకు ఉచిత ఇళ్లు కట్టించాలని కోరగా..అసెంబ్లీలో చర్చించాలంటూ మంత్రి సమాధానం దాటవేశారు. సోమిరెడ్డి వైఖరికి నిరసనగా రాచమల్లు కింద కూర్చొని నిరసన తెలిపారు.

No comments:

Post a Comment