వైయస్ఆర్ జిల్లాః జడ్పీ సమావేశంలో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి , మంత్రి సోమిరెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాచమల్లు మంత్రిని గృహనిర్మాణాలపై నిలదీయగా నీళ్లు నమిలారు. పేదలకు ఉచిత ఇళ్లు కట్టించాలని కోరగా..అసెంబ్లీలో చర్చించాలంటూ మంత్రి సమాధానం దాటవేశారు. సోమిరెడ్డి వైఖరికి నిరసనగా రాచమల్లు కింద కూర్చొని నిరసన తెలిపారు.
No comments:
Post a Comment