20 April 2015

ప‌ట్టిసీమ తో గోదావ‌రి ప్రాంతానికి వ‌చ్చే ఇక్క‌ట్లు..!

ప‌ట్టి సీమ క‌డితే గోదావ‌రి వ‌ర‌ద నీరు స‌ద్వినియోగం అవుతుంద‌ని, దీంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని కొంద‌రు డ‌బ్బా కొడుతున్నారు. కానీ త‌ర‌చి చూస్తే ఇలాంటి అనాలోచిత చ‌ర్య‌ల‌తో త్వ‌ర‌లోనే గోదావ‌రి ఎడారి గా మారిపోయే ప్ర‌మాదం ఉంది. వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ఓకే కానీ, మిగిలిన 9 నెల‌ల పాటు చాలా త‌క్కువ నీళ్లు మాత్ర‌మే గోదావ‌రి లో ప్ర‌వ‌హిస్తాయి. ఆ కాస్త నీటిని రిజ‌ర్వాయ‌ర్ లేని ఎత్తిపోతల ప‌థ‌కం ద్వారా తోడేస్తే ఇక గోదావ‌రి జిల్లాల రైతుల‌కు సాగునీరు అంద‌డం క‌ష్టం అవుతుంది. అంతిమంగా వ‌ర‌ద‌లు లేని రెండో పంట సీజ‌న్ లో ఇక్క‌ట్లు త‌ప్ప‌వు. 

 # గోదావరికి స్తున్న నీరు చాలా క్కువగా ఉంది. అంటే అసలు నీటి ప్రవాహం 1,500 క్యూసెక్కులు,సీలేరు నుంచి 4వేలు, బైపాస్ చేయగా స్తున్నది 2వేల క్యూసెక్కులు. ఉపదుల ప్రవాహాల్ని లుపుకొంటేదాదాపు ఏడు ఏడున్న వేల క్యూసెక్కుల నీరు స్తోంది. రి దీని నుంచి ఎనిమిదిన్న వేల క్యూసెక్కులనీటిని తోడేసేందుకు పట్టిసీమలో ప్రణాళికలు చిస్తున్నారు. అంటే దిగువ ఉన్న గోదావరి డెల్టాఎండిపోవాల్సిందేనా..!
# గోదావరికి లు అంటే జూలై నెల చివరి నుంచి సెప్టెంబర్ చివరి దాకా, ప్పితే అక్టబర్ దాకా స్తాయి.దాదాపుగా 60 నుంచి 90 రోజుల పాటు లు పొంగితే గొప్ప. కానీ ఏడాదిలో ఆరు నెలలు, ఏడు నెలలపాటు గోదావరి పొంగుతుందని తెలుగుదేశం నేతలు గొప్పలు చెబుతున్నారు. 
# జూలై నెలాఖరు నుంచి అక్టోబర్ దాకా దాదాపు 10 వేల క్యూసెక్కుల మేర నీరు పారింది అనుకొందాం. ఆతర్వాత నీటిమట్టం పడిపోవాల్సిందే. రి అప్పుడు కూడా ఎగువ నీరు తోడటం ఆపుతారా..లేదా..!
# ప్రస్తుతం గోదావరి జిల్లాల రైతులు రెండో పంట మీదనే ఆధారడుతున్నారు. మొదటి పంట ఎప్పుడూవలు, ప్రకృతి బీభత్సాలకు ష్ట పోతూంటారు. అటువంటి రెండో పంటకు ట్టి సీమ తో ముప్పు పొంచిఉంది దా.
# పోలరం ప్రాజెక్టుపూర్తయితే 194 టీఎమ్సీల నీటిని నిల్వచేసుకొనే వెసులుబాటు లుగుతుంది. అప్పుడువ నీటిని ఆపుకొని రెండో పంటకు మృద్ధిగా నీటిని ఇచ్చుకోవచ్చు.
# ట్టి సీమలో ఎక్కడా నీటిని నిల్వ చేసుకొనే వెసులుబాటు లేదు. అటువంటప్పుడు ఏకబిగిన తోడుకొంటూపోతే, రెండో పంట నీటి రిస్థితి ఏమిటి..
#లోకల్ గెజిట్ ఆర్డర్ - 1962 ప్రకారం దిగువ ప్రాంతాలకు మొదగా నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ట్టి సీమపుణ్యమా అని నీరు గ్గిపోతే ణీయ స్యను ఎలా ఎదుర్కొంటారు.
సూటిగా చెప్పాలంటే ఏడాది పొడ‌వునా తెలంగాణ లోని ఏడు ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌తోటి నీటిని తోడ‌తారు. 1,2 ఏడాదుల్లో ఇవి పూర్త‌వ‌టం ఖాయం, నీటిని తోడ‌టం ఖాయం. అద‌నంగా ప‌ట్టిసీమ పేరుతో ఏడాది పొడ‌వునా 8వేల క్యూసెక్కుల నీటిని తోడేస్తే ఇక దిగువ‌న గోదావ‌రికి వ‌చ్చే వంద‌ల క్యూసెక్కులు కూడా ఉండ‌దు. అప్పుడు దిగువ‌న ఉన్న గోదావ‌రి జిల్లాలు ఎండిపోవాల్సిందే క‌దా..!




No comments:

Post a Comment