27 December 2018

ఏపీకి అన్యాయం చేసి ధర్మపోరాట దీక్షలా.. http://bit.ly/2VeIdH5

ఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున చేపట్టిన వంచనపై వైయస్‌ఆర్‌సీపీ గర్జన  నిరసన దీక్షతో నరేంద్రమోదీ కళ్లు తెరవాలని వైయస్‌ఆర్‌సీపీ నేత జోగి రమేష్‌ అన్నారు.ఢిల్లీలో వంచనపై గర్జన నిరసన కార్యక్రమంలో మాట్లాడారు.  టీడీపీ,బీజేపీ ప్రభుత్వాలు ఏపీకి చేస్తున్న తీరని అన్యాయంపై మండిపడ్డారు.మోదీ, చంద్రబాబు కలిసి ఆడుతున్న నాటకంలో ఏపీ ప్రజలు ఏవిధంగా నష్టపోయారో ఢిల్లీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2VeIdH5
via IFTTT December 27, 2018 at 06:34PM

No comments:

Post a Comment