ఢిల్లీః నాలుగు సంవత్సరాలు బీజేపీతో సంసారం చేసిన చంద్రబాబు ఏపీకి అన్యాయం చేశాడని వైయస్ఆర్సీపీ నేత సి.రామచంద్రయ్య మండిపడ్డారు. చంద్రబాబు వ్యక్తిగత డిమాండ్లు, కోరికలు తీర్చలేదని బీజేపీతో వేరపడ్డారన్నారు నేడు రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతీనే విధంగా ఇతర పార్టీలతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు.ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు మనం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2AjkyfY
via IFTTT December 27, 2018 at 08:36PM
No comments:
Post a Comment