31 December 2018

వ్యవసాయాధారిత పరిశ్రమలకు ఒక్క ప్రోత్సాహకమైనా ఇచ్చారా? http://bit.ly/2EXxHyw

 30–12–2018, ఆదివారం రాజంకాలనీ, శ్రీకాకుళం జిల్లా  ఈరోజు వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో పాదయాత్ర చేశాను. ఈ సందర్భంగా నువ్వలరేవు గ్రామానికి చెందిన కేవిటి కులస్తులు కలిశారు. పదివేల మంది ఉన్న ఈ గ్రామంలో అంతా ఒకే కులస్తులట. ఇది వరకు వాళ్లకు కుల ధ్రువీకరణే లేదు. నాన్నగారు పాదయాత్ర చేసినప్పుడు ఈ పరిస్థితి ఆయన దృష్టికొచ్చింది. వాళ్లు పడే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EXxHyw
via IFTTT December 31, 2018 at 03:03PM

No comments:

Post a Comment