న్యూఢిల్లీ : ‘ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా’ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైయస్ఆర్సీపీ ఎంపీలు, తాజా మాజీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఎంపీలు, మాజీ ఎంపీలు పునరుద్ఘాటించారు. రాజ్యసభ సభ్యుడు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2QRVKWC
via IFTTT December 28, 2018 at 07:10PM
No comments:
Post a Comment